- Home
- tollywood
పవన్ స్పీచ్ అద్భుతంగా ఉందన్న వర్మ
పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తరలి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.