పాయల్ రాజ్ పుత్ కల నెరవేరిందట!

Admin 2020-09-12 16:32:41 entertainmen
అందాలతార పాయల్ రాజ్ పుత్ తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతున్న 'నరేంద్ర' అనే సినిమాలో ఈ చిన్నది కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించిన డబ్బింగును తాజాగా పూర్తిచేస్తూ, 'తెలుగులో డబ్బింగ్ చెప్పాలనేది నా కోరిక, అది ఈ సినిమాతో నెరవేరింది' అంటూ పాయల్ పోస్ట్ పెట్టింది.