శర్వానంద్ కి జోడీగా మరోసారి ప్రియాంక అరుళ్ మోహన్

Admin 2020-09-23 14:14:11 entertainmen
'శ్రీకారం' చిత్రంలో శర్వానంద్ సరసన కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ మరోసారి శర్వాకు జోడీగా నటించే అవకాశం కనిపిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే 'మహాసముద్రం' చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్ పాత్రకు ప్రియాంకను తీసుకుంటున్నట్టు సమాచారం.