ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు

Admin 2021-05-24 20:31:22 entertainmen
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకి ఆమె తాజాగా సంతకం చేసినట్టు సమాచారం.