- Home
- bollywood
మూడో స్థానానికి ఎగబాకిన శ్రద్ధా కపూర్
శ్రద్ధాకపూర్ ను అభిమానిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ సరసన నటించిన తర్వాత ఆమెకు తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోయర్లను కలిగిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో శ్రద్ధ మరో స్థానం పైకి ఎదిగింది.
కోహ్లీని మొత్తం 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో 58.1 మిలియన్ల ఫాలోయర్లతో ప్రియాంకచోప్రా కొనసాగుతోంది. మూడో స్థానానికి ఎగబాకిన శ్రద్ధా కపూర్ కు 56.4 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా... దీపికా పదుకొనేను 52.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.